కరోనా : స్కూళ్లు, కాలేజీలు, సినిమాలు అన్నీ బంద్‌
సాక్షి, న్యూఢిల్లీ :     కోవిడ్‌-19  (కరోనా వైరస్‌)   భయాందోళన నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31 సినిమాహాళ్లను మూసివేయాలని ఆదేశించింది.  అలాగే పరీక్షలు నిర్వహించని స్కూళ్లు, కాలేజీలను కూడా  మార్చి 31 వరకు మూసివేసేందుకు నిర్ణయించింది. కరోనా వ్యాప్తిని నిరోధించే చర్యల్లో భా…
‘దేశంలో మరో 1984 ఘటన జరగనివ్వం’
సాక్షి, న్యూఢిల్లీ  : దేశరాజధాని ఢిల్లీలో   సీఏఏ  అల్లర్లపై న్యాయస్దానం బుధవారం తీవ్రంగా స్పందించింది. దేశంలో మరో 1984 ఘటనలను పునరావృతం కానివ్వబోమని ఢిల్లీ  హైకోర్టు స్పష్టం చేసింది. ఈశాన్య ఢిల్లీలో ఐబీ అధికారి మృతదేహం లభ్యం కావడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. ఇది దురదృష్టకర ఘటన అని అభివర్ణించిన కోర…
అక్బరుద్దీన్ కు నోటీసులు జారీ చేసిన హైకోర్టు
2012 లో నిజామాబాద్ లో తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కేసులో బెయిల్ పై ఉన్న అక్బరుద్దీన్, పదే పదే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న కారణంగా అక్బరుద్దీన్ బెయిల్ రద్దు చేయాలని హిందుసంఘటన్ అధ్యక్షులు న్యాయవాది కరుణాసాగర్  హై కోర్ట్ లో వేసిన వ్యాజ్యం పై విచారణ అనంతరం, అక్బరుద్దీన్ కు మరియు CBCID పోలీసులకు …
ఏసీబీని దించుతున్నా- వైఎస్ జగన్
ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి మరో సంచలన ప్రకటన చేశారు. కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. అవినీతి అధికారుల పనిపట్టబోతున్నామని సీఎం ప్రకటించారు. అధికారులు, నాయకులు ఉన్నది ప్రజలపై అధికారం చెలాయించడానికి కాదని… కేవలం సేవ చేయడానికి …
భాష అనేది సంస్కృతిని పరిచయం చేసే మాధ్యమం
*అసలు ఇంగ్లీష్ అవసరం లేకుండా  కడుపు నిండా తిండి తింటున్న దేశాల లిస్టు మీ ముందు పెడుతున్నా ....* చైనా  రష్యా జపాన్   జెర్మని  ఫ్రాన్స్ నెదర్లాండ్ స్వీడన్  డెన్మార్క్  టర్కి ఇస్రాయెల్ ఇటలి ఈజిప్ట్   నార్వే  బ్రెజిల్  సౌత్ కొరియా  నార్త్ కొరియా  మొరాకో  పోలాండ్  పోర్చుగల్  స్పెయిన్  తర్కేమేనిస్తాన్  ఉ…
చుండినూకల ఎల్లమ్మ ఆలయంలో దీపావళి పూజలు
*శ్రీ చుండినూకల ఎల్లమ్మ ఆలయంలో దీపావళి పూజలు* వింజమూరు: వింజమూరు గ్రామ పంచాయితీ పరిధిలోని బొమ్మరాజు చెరువు గ్రామంలో దీపావళి పండుగను పురస్కరించుకుని వింజమూరు మాజీ మండలాధ్యక్షురాలు చల్లా. భాగ్యలక్ష్మి-చల్లా.వెంకటేశ్వర్లు యాదవ్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ గ్రామంలో శ్రీ చుండినూకల ఎల్లమ్మ తల్…